శాశ్వత కల్యాణ పథకానికి  శ్రీమతి టి. శ్రీదేవి, విజయవాడ  రూ.1,00,000/- విరాళం

శ్రీశైల  దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత కల్యాణ పథకానికి శనివారం  శ్రీమతి టి. శ్రీదేవి, విజయవాడ  రూ.1,00,000/- విరాళంగా సమర్పించారు. కీర్తిశేషులు  టి. కిషోర్ కుమార్ జ్ఞాపకార్థం  ఈ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు
విరాళాల స్వీకరణ కేంద్రములో, దేవస్థాన సహాయ కార్యనిర్వహణాధికారి  ఐ. ఎన్. వి. మోహన్, పర్యవేక్షకులు  రవికుమార్ కువిరాళం మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్బంగా దాతకు శ్రీ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.