శ్రీశైల దేవస్థానం అన్నదాన పథకానికి విరాళం
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి ఆదివారం బి. కిషోర్, నెల్లూరు రూ. 2,05,000/-ల చెక్కు రూపేణా విరాళాన్ని అందజేశారు.ఇందులో భాగంగా ఎన్. శివకుమార్,పల్లెవెల్లి, తిరువల్లూరు, తమిళనాడు వారి పేర రూ. 1,00,000/-లు, యు. లీలావతి, నెల్లూరు పేర రూ. 1,05,001/-లను ( ఆయా చెక్కులను) అన్నదాన సహాయ కార్యనిర్వహణాధికారి డి. మల్లయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా వారికి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.
Post Comment