శ్రీశైల దేవస్థానం: శ్రీమతి కె. నాగేశ్వరమ్మ, నంద్యాల గురువారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,016 /-లను పథకానికి అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాద్కు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
శ్రీశైల దేవస్థానం: శ్రీమతి కె. నాగేశ్వరమ్మ, నంద్యాల గురువారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,016 /-లను పథకానికి అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాద్కు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.