- శ్రీశైల దేవస్థానం; అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 1,00,116/-లను జస్వంత్కుమార్, కర్నూలు విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, పర్యవేక్షకులు సి. మధుసూదన్రెడ్డికి అందించారు.
అన్నప్రసాద వితరణకు విరాళం

Multilingual News Portal
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal