శాశ్వత అన్నప్రసాద పథకానికి చింతపల్లి అంజలి, ఒంగోలు విరాళం

శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా  రూ. 1,01,116 /-లను  చింతపల్లి అంజలి, ఒంగోలు  అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎం. మల్లికార్జునకు అందించారు. దాతకు  రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.