శాశ్వత అన్నప్రసాద పథకానికి బోరెడ్డి మల్లికార్జునరెడ్డి, రంగారెడ్డి జిల్లా విరాళం

శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా  రూ. 1,00,541/-లను  బోరెడ్డి మల్లికార్జునరెడ్డి, రంగారెడ్డి జిల్లా  అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.