- శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్న ప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,01,116 /- మొత్తాన్ని పి. మల్లికార్జునరెడ్డి, పత్తికొండ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎం. మల్లికార్జునకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
Multilingual News Portal
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal