
శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,00,116/-లను ఎ. నాగేశ్వరరావు, పశ్చిమ గోదావరి అందజేశారు. ఈ మొత్తాన్నిశ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు డి. స్వర్ణలతకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,00,116/-లను ఎ. నాగేశ్వరరావు, పశ్చిమ గోదావరి అందజేశారు. ఈ మొత్తాన్నిశ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు డి. స్వర్ణలతకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.