శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) గురువారం తాతా సందీప్ శర్మ, రాజమహేంద్రవరం శివలీలామృతం పై ప్రవచనం చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ ప్రవచన కార్యక్రమం జరిగింది.