
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా శనివారం శ్రీ తాతా సందీప్ శర్మ, రాజమహేంద్రవరం దక్షిణామూర్తి వైభవం పై ప్రవచనం చెప్పారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ ప్రవచన కార్యక్రమం జరిగింది.
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా శనివారం శ్రీ తాతా సందీప్ శర్మ, రాజమహేంద్రవరం దక్షిణామూర్తి వైభవం పై ప్రవచనం చెప్పారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ ప్రవచన కార్యక్రమం జరిగింది.