×

కార్తీక మొదటి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు 

కార్తీక మొదటి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు 

శ్రీశైల దేవస్థానం:

• కార్తీక మొదటి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో   ఆలయాన్ని భక్తులు సందర్శించారు.
• వేకువజాము నుంచే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు చేసారు.
• భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు జరిగాయి.
• భక్తుల సౌకర్యార్థం ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేసారు.
• భక్తులందరికీ స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు.
• క్యూకాంప్లెక్స్ లోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందించారు.
• ఈ రోజు సాయంత్రం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి ఘనంగా జరిగాయి.

print

Post Comment

You May Have Missed