February 24, 2026

CONTACT

శ్రీశైల దేవస్థానం: అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం;  రూ. 1,00,008/-లను  నార్ని సత్యనారాయణ, పశ్చిమగోదావరి జిల్లా  విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని అన్నప్రసాద...
శ్రీశైల దేవస్థానం:మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భంగా   సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం నిర్వహించారు.ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి (కుమారస్వామివారికి) విశేష అభిషేకం, విశేష అర్చనలు తదితర...
ముఖ్యమంత్రి  ఎ.రేవంత్ రెడ్డికి  జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనాలు అందాయి.   ఆలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక...
రాష్ట్ర అటవీ, పర్యావరణ , దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో...
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా...
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డా.బి.ఆర్.అంబెడ్కర్ తెలంగాణ సచివాలయానికి వచ్చే ప్రజలు...