సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శనివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన...
CONTACT
The Governor of Telangana, Jishnu Dev Varma, participated as the Guest of Honour at the 21st Convocation...
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి శ్రీమతి కొండా సురేఖ జరిపిన వరుస సమీక్షలు,...
* హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గవర్నర్...
*ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష . హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్...
మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు...
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం విజయ డాన్స్ అకాడమీ, నెల్లూరు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు....
శ్రీశైల దేవస్థానం:గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 4,00,65,375/- నగదు రాబడిగా లభించిందని ఈ వో తెలిపారు. ఇందులో ఆలయ...
విధివిధానాలు రూపొందించడి… పీఎంఏవై నుంచి గరిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వగృహ ఇళ్లకు వేలం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ నాటికి...
శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం బుధవారం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. సాక్షిగణపతిస్వామివారికి ఉదయం పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం,...
శ్రీశైల దేవస్థానం: బుధవారం వర్షం కారణంగా స్వర్ణ రథోత్సవం నిలిచింది. కాగా రథంపై అధిరోహింపజేసిన శ్రీ స్వామి అమ్మవార్లకు యధావిధిగా పూజాదికాలు జరిపారు....
శ్రీశైల దేవస్థానం:సాధారణ బదిలీలలో భాగంగా ఈ దేవస్థానం నుంచి పలువురు ఉద్యోగులు ఇతర దేవస్థానాలకు బదిలీ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సహాయ కార్యనిర్వహణాధికారులు,...
