March 1, 2026

CONTACT

శ్రీశైల దేవస్థానం:ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా  శ్రీశైల దేవస్థానం  పంచమఠాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా...
సోమవారం ముచ్చింతల్ లోని ఆశ్రమంలో త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఇటీవల చినజీయర్ స్వామి మాతృమూర్తి పరమపదించారు.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీమాదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అహోబిలం. తిరుకేట్టై తిరునాళ్ళు :14.09.2020...
 శ్రీశైల దేవస్థానం:భక్తులసౌకర్యార్థం దేవస్థానం ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాదాలను ఉచితంగా అందజేస్తోంది. ఉదయం 7.30గంటల నుండి మధ్యాహ్నం 3.30గంటల వరకు కూడా అమ్మవారి ఆలయ వెనుకభాగములో...
*శుక్రవారం నూత‌న రెవెన్యూ బిల్లు  శాస‌న‌స‌భ‌లో ఆమోదం పొందిన సంద‌ర్భంగా పలువురు మంత్రులు, శాసనస‌భ్యులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీశైల దేవస్థానం:ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం చేపట్టిన ఘంటామఠ పునర్నిర్మాణ పనులను ఈ రోజు కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం...