
సచివాలయంలో రెవెన్యూ జనరేషన్ విభాగాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ఫైనాన్స్, వాణిజ్య పన్నులు, ప్రొహిబిషన్ & ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, మైన్స్ & జియాలజీ విభాగాల్లో ఆదాయంపై జరిగిన చర్చ.