
సచివాలయంలో, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కును అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప , వేలు ఆనందాచారి , కూరెళ్ల విఠలాచార్య , కేతావత్ సోంలాల్ .ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులను అందించిన సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.