YADADRI Diary
Yadadri Sri Lakshmi Narasimha Swamy Maha-Mantram
Sri Nrisimha Maha-mantram Om ugram viram maha-vishnum jvalantam sarvato mukham nrisimham bhishanam bhadram mrityur mrityum namamy aham
యాదాద్రి జిల్లాను “యాదాద్రి భువనగిరి” జిల్లాగా పిలవాలి – ముఖ్యమంత్రి కెసిఆర్
యాదాద్రి జిల్లాను ‘‘యాదాద్రి భువనగిరి’’ జిల్లాగా పిలవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట, జిల్లా కేంద్రంగా భువనగిరి జంటగా అభివృద్ది చెందుతాయని సిఎం అన్నారు. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాలని సూచించారు. 2001…
రాబోయే కాలంలో యాదాద్రికి లక్ష మంది వచ్చిన సులభంగా దైవ దర్శనం
రాబోయే కాలంలో యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనికి అనుగుణంగా యాదాద్రిలో వసతి, రహదారులు, క్యూలైన్ల వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు…
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ యాదాద్రి యాదాద్రికి విచ్చేసిన సందర్భంగా వేద పండితులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ యాదాద్రి యాదాద్రికి విచ్చేసిన సందర్భంగా వేద పండితులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనాలు అందించారు.…
యాదాద్రి: యాదగిరిపల్లి శివారులో సీఎం అతిధి గృహం, గవర్నర్ అతిధి గృహ స్థలాలను (విడిది గృహం) పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్. కొండపైన పూజలు చేసుకొని ఆలయ నూతననిర్మాణాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్
యాదాద్రి: యాదగిరిపల్లి శివారులో సీఎం అతిధి గృహం, గవర్నర్ అతిధి గృహ స్థలాలను (విడిది గృహం) పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్. కొండపైన పూజలు చేసుకొని ఆలయ నూతననిర్మాణాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనాలు అందించారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనాలు అందించారు