శుక్రవారం పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్గా మారెడ్డి శ్రీనివాస్రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి...
Telangana
రాష్ట్ర శాసనసభ సభాపతి పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కాంగ్రెస్...
ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ఖాన్ నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గన్పార్క్లో అమరవీరులకు నివాళులు అర్పించారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించి...
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే అంశంపై సమీక్ష నిర్వహించారు.* Chief Minister ...
The Government has appointed Mareddy Srinivas Reddy of Siddipet Constituency as the Chairman of State Civil Supplies...
The State Cabinet presided over by Chief Minister K. Chandrashekhar Rao met on Monday at Pragathi Bhavan....
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం రాత్రి కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో బస చేశారు. బుధవారం ఉదయం ప్రాజెక్టుల సందర్శనకు బయలు దేరి వెళ్లే ముందు...
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు కన్నేపల్లి పంపుహౌస్ గ్రావిటీ కెనాల్ నుంచి పర్యటన ప్రారంభించారు. కన్నేపల్లి,...
బుధవారం సుందిళ్ల బ్యారేజ్, గోళివాడ పంపుహౌజుల పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణాలన్నీ మార్చి చివరి నాటికే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ అధికారులను,...
కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శనానంతరం సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణం పనుల వివరాలను...