August 2, 2025

Regional

అనంతపురం: ఖరీఫ్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీ...
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పేదలకు నాలుగో విడత  రేషన్‌ పంపిణీ  కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది....
హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం...
తాడేపల్లి:  శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటో చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌...
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో సోమవారం రాత్రి నలుగురు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్‌, కురసాల కన్నబాబు,...
తాడేపల్లి:ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో నిల్వ ఉన్న స్టైరెన్‌ను ఇతర ప్రాంతాలకు తరలించే కార్యక్రమం...
కరోనా  వైరస్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు సమాచార పౌరసంబంధాల శాఖ ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య...
తాడేపల్లి: సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ  వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని,...