August 2, 2025

Regional

సోమవారం ముచ్చింతల్ లోని ఆశ్రమంలో త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఇటీవల చినజీయర్ స్వామి మాతృమూర్తి పరమపదించారు.
*శుక్రవారం నూత‌న రెవెన్యూ బిల్లు  శాస‌న‌స‌భ‌లో ఆమోదం పొందిన సంద‌ర్భంగా పలువురు మంత్రులు, శాసనస‌భ్యులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తాడేపల్లి: ‘‘బిడ్డకు జన్మనిచ్చే తల్లులు, కడుపులో పెరుగుతున్న బిడ్డలు, పాలు తాగే పసిపిల్లలు, బుడిబుడి అడుగులు వేస్తున్న పసిపిల్లల బాగుకోరి వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ,...
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్  అలీ సోమవారం  పోలీస్ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు.  రాష్ట్ర డిజిపి...
తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ...