August 1, 2025

Regional

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు పోరాడుతామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. కేంద్రం తీసుకున్న స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ...
తాడేపల్లి: అమరావతి ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డే కీలకమని, కరకట్ట 4 లైన్ల రోడ్డును వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను...
తాడేపల్లి: విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రాజెక్టుల‌ ప్రతిపాదనలపై ఏపీ  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స...
తాడేపల్లి: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్‌ పాలసీపై ఏపీ  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష  సమావేశం నిర్వహించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ శాఖలోని పలు అంశాలపై...
తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   త‌్వ‌ర‌లో రైతు భ‌రోసా పోలీసు స్టేష‌న్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు. రైతులకు...
తాడేపల్లి: పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా ఏపీ  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తాడేపల్లిలోని  సీఎం వైయస్‌ జగన్‌...
ఏలూరు:  వింత వ్యాధి ప్ర‌భావిత ప్రాంతాల్లో డిప్యూటి సీఎం ఆళ్ల‌నాని బుధ‌వారం ఉద‌యం ప‌ర్య‌టించారు. ఏలూరులో ఏర్పాటు చేసిన వైద్య‌శిబిరాలు, శానిటేష‌న్ ప‌నుల‌ను...
తాడేపల్లి: కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.  నవంబర్‌ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర...