August 5, 2025

News Express

తాడేపల్లి: ఉన్మాద స్థాయిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడ్డారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పథకం ప్రకారమే ఆలయాలపై దాడులు...
విజయవాడ: రామతీర్థంలో విగ్రహం ధ్వంసం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.  దోషులను అరెస్టు చేస్తామని...
పులివెందుల:పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా, వరల్డ్‌ బ్యాంకు...
తాడేప‌ల్లి: ఆన్‌లైన్‌ కాల్‌ మనీ వ్యవహారాలపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియ‌స్ అయ్యారు. ఈ వ్య‌వ‌హారంపై దృష్టి పెట్టాలని ఉన్న‌తాధికారుల‌ను సీఎం ఆదేశించారు. ఆన్‌లైన్...
కృష్ణా జిల్లా :  వైయ‌స్ఆర్‌ ‌– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు....