News Express

సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుదాం

హైదరాబాద్ HICC లో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ – 2025 (షీల్డ్) ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, పోలీస్ ఉన్నతాధికారులు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు.…

స్టార్టప్ ల అభివృద్ధికి తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం మరో  కీలక ఒప్పందం

స్టార్టప్ ల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్, బ్రెజిల్ కు చెందిన గోయాస్ హబ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ…

పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు.

దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు. తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేసిన శ్రేణులు.

ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి- రేవంత్ రెడ్డి

దావోస్​ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి స్పీచ్ పాయింట్స్ ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి…

ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

ఆ దిశగా చర్యలు చేపట్టండి భవిష్యత్ అవసరాలకనుగుణంగా డిజైన్లు ఉండాలి- అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి…

హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న పాత లైను వెంబడి ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలి-సీఎం రేవంత్ ఆదేశం

Hyderabad,జనవరి3,2025: హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న పాత లైను వెంబడి ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. వచ్చే 25 ఏండ్ల అవసరాలను అంచనా వేసుకొని, గ్రేటర్ హైదరాబాద్…