News Express

భక్తులకు విశేష అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు-మంత్రి  ఆనం

*శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన మార్గదర్శకాలు* * శ్రీశైలం, ఫిబ్రవరి 24: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అందిస్తున్న సేవలు, ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దగ్గరుండి సమీక్షించారు. శివ భక్తుల క్యూలైన్‌లోకి వెళ్లి స్వయంగా…

ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలి-శ్రీమతి రాజకుమారి గణియా

సున్నిపెంట/నంద్యాల:-ప్రజా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సున్నిపెంటలోని తాసిల్దార్ కార్యాలయం నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.…

తెలంగాణ మీడియా అకాడమీ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

హైదరాబాద్,Feb,.20 ,2025: తెలంగాణ మీడియా అకాడమీ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం గురువారం మీడియా అకాడమీ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కె. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగింది. వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ ఫండ్ కింద,…

సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుదాం

హైదరాబాద్ HICC లో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ – 2025 (షీల్డ్) ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, పోలీస్ ఉన్నతాధికారులు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు.…

స్టార్టప్ ల అభివృద్ధికి తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం మరో  కీలక ఒప్పందం

స్టార్టప్ ల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్, బ్రెజిల్ కు చెందిన గోయాస్ హబ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ…

పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు.

దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు. తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేసిన శ్రేణులు.

ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి- రేవంత్ రెడ్డి

దావోస్​ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి స్పీచ్ పాయింట్స్ ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి…