Business

బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు

బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి.

‘ప్రవాహం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

వరంగల్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు నూర శ్రీనివాస్ రచించిన వ్యాస సంకలనం ‘ప్రవాహం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్…

బీసీల రిజ‌ర్వేష‌న్ల‌ను 34 శాతానికి త‌గ్గ‌కుండా చూడాల‌ని మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం తీర్మానం

హైద‌రాబాద్‌-ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను 34 శాతం క‌న్నా త‌గ్గ‌కుండా చూడాల‌ని మంత్రుల సబ్ కమిటీ తీర్మానించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ 50 శాతం క‌న్నా రిజ‌ర్వేష‌న్లు మించ‌వ‌ద్ద‌ని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…