ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసెంబర్ 2009లో ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ గా నియమితులయ్యారు ....
Andhra Pradesh
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను విశాఖపట్నం మెట్రో...
అమరావతి: తొలిసారిగా శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జనరంజకంగా , మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన...
అమరావతిః గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, టీడీపీ నాయకుల స్వార్థ విధానాలతో వీధికో బెల్టుషాపులు పుట్టుకొచ్చాయని మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి...
అమరావతి: చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా కూడా ఓవర్ డ్రాప్టే అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ఏమాత్రం...
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
అమరావతి: ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. కొత్త ఇసుక విధానం రూపకల్పనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్...
అమరావతి: గత ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను సమీక్షించి చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిని వెలికితీసేందుకు...
అమరావతి: అక్టోబర్ 1 నాటికి బెల్ట్షాపులు ఎత్తివేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలను సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.రెండు రోజు కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
అమరావతి: పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
అమరావతి: తాను కూడా ప్రలోభాలు పెడితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, డోర్ తెరిస్తే అక్కడ ఎవరూ ఉండరని ముఖ్యమంత్రి వైయస్...
అమరావతి:ఇసుక రవాణా నిలిపివేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో...