
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఆదివారం v. భాగ్యలక్ష్మి, విభూతి ఉమాశంకర్ బుర్రకథ బృందం, తూర్పు గోదావరి జిల్లా వారు శివపార్వతుల కల్యాణం పై బుర్రకథ కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధి, హరిహరరాయ గోపురం వద్ద సాయంకాలం గం. 6:30 ని||ల నుండి ఈ బుర్రకథ కార్యక్రమం జరిగింది.ఈ బుర్రకథకు సహాయకులుగా ఉమాశంకర్, హరివేణు వ్యవహరించారు.