జర్నలిస్టుల సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని సమాచార శాఖ కమిషనర్ కు సిఎం ఆదేశం
అపరిష్కృతంగా వున్న జర్నలిస్టుల సమస్యలను త్వరలోనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇప్పటికి ఏ రాష్ట్రం కల్పించని…
TSMDC Chairman Sri Seri Subash Reddy met CM KCR Garu at Camp Office
Telangana State Mineral Development Corporation (TSMDC) Chairman Sri Seri Subash Reddy along with his family members met Hon’ble Chief Minister Sri KCR Garu at Camp Office.