Online News Diary

ఉగాది ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఉగాది ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఓ చెప్పారు. మార్చి 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై…

కొనసాగుతుంది ఆ రాగ జలధి

మరో అన్నమయ్య అన్నామయ్యా..! (శ్రీనివాసుని సన్నిధి నుంచి శ్రీహరి సన్నిధికి చేరిన బాలకృష్ణ ప్రసాద్ గరిమళ్ళకు ప్రణామాలు అర్పిస్తూ ..) వినరో భాగ్యము విష్ణుకధ.. అంతే భాగ్యము గరిమెళ్ళ బాలకృష్ణది కదా.. శ్రీహరి నందకము అన్నమయ్యగా అవతరిస్తే.. ఆ అన్నమయ్య కీర్తనలు…

శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణంకోసం దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించింది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి , మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి…

ఉగాది మహోత్సవాలను విజయవంతం చేద్దాం-

శ్రీశైలదేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 27.03.2025 నుండి 31.03.2025 వరకు జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 30న రానున్నది. ఈ ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుండి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతం నుండి మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ తదితర ప్రాంతాల భక్తులు తరలివస్తారు.…

శాశ్వత అన్నప్రసాద పథకానికి చింతపల్లి అంజలి, ఒంగోలు విరాళం

శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,01,116 /-లను చింతపల్లి అంజలి, ఒంగోలు అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎం. మల్లికార్జునకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న విద్యుత్ శాఖ  మంత్రి  గొట్టిపాటి రవికుమార్

శ్రీశైల దేవస్థానం: శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , గిద్దలూరు శాసనసభ్యులు యం. అశోక్ రెడ్డి

అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పణ

శ్రీశైల దేవస్థానం: ఈ సంవత్సరం ఏప్రియల్ 15వ తేదీన కుంభోత్సవం నిర్వహిస్తారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం…

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,69,55,455 /-లు నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,69,55,455 /-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 16 రోజులలో (17.02.2025 నుండి 04.03.2025 వరకు) సమర్పించారని పేర్కొన్నారు. ఈ…