లంచం కేసు -ఎ.సి.బి. అధికారుల అదుపులో ఎస్ఐ ఈ రోజి

  • బీవీ,హైదరాబాద్*

    పారిపోయే నిందితులను సైతం పట్టుకోవాల్సిన పోలీస్ ఎస్.ఐ. తానే  లంచం తీసుకొని పారిపోతూ ఏసీబీ కి చిక్కిన ఉదంతం ఇది . చైతన్యపురి ఎస్ఐ ఈరోజి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికారని పోలీసులు తెలిపారు .( 363 , 354/D )మొదలగు సెక్షన్ల కింద కార్తీక్ అనే రంగారెడ్డి జిల్లా కోర్టు  న్యాయవాది పై పలు కేసులు నమోదు అయ్యాయి . ఈ కేసుల్లో  చైతన్య పురి Si. ఈరోజి వేధిస్తున్నారని , వీటి నుంచి తప్పించాలని కార్తీక్ కోరారని తెలిపారు .ఫేవర్ కోసం 20 వేలు లంచం ఇవ్వాలని  ఎస్ఐ డిమాండ్ చేశారన్నారు . కీర్తీక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు . ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో లంచం  డబ్బులు ఇవ్వడం , ఆ డబ్బులు తీసుకున్న క్రమంలో ఏసీబీ అధికారులను చూసి ఎస్.ఐ. పారిపోతుండగా ఏసీబీ వారు వెంబడించి రెడ్ హ్యాండ్ గా పట్టుకుని కేసు నమోదు చేసి “ఎస్ ఐ”ని  అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.