శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. పెద్ద క్యూ లైన్లు కనిపించాయి . భక్తులు శ్రద్ధగా స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు . ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వారు ఏర్పాట్లు చేసారు .
Multilingual News Portal
శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. పెద్ద క్యూ లైన్లు కనిపించాయి . భక్తులు శ్రద్ధగా స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు . ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వారు ఏర్పాట్లు చేసారు .
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal