ఆత్మీయ సత్కారం
శ్రీశైల దేవస్థానం:దేవస్థానములో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులు 30.04.2025 న వయసు రీత్యా ఉద్యోగవిరమణ చేసారు. మహానంది దేవస్థానం నుంచి బదిలీపై ఈ దేవస్థానములో విధులు నిర్వహిస్తున్న పర్యవేక్షకులు ఎ. నాగరాజు, పంపు ఆపరేటర్ డి.సి.హెచ్. పాపయ్య, హెల్పర్ యం. యలమందా…
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కే. రామకృష్ణా రావు
హైదరాబాద్, ఏప్రిల్ 30:: సీనియర్ IAS అధికారి కే. రామకృష్ణా రావు బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అధికార బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఉన్న ఏ. శాంతి కుమారి IAS పదవి విరమణ పొందారు. ఆమె…