శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
శ్రీశైల దేవస్థానం: శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , గిద్దలూరు శాసనసభ్యులు యం. అశోక్ రెడ్డి
Multilingual News Portal
శ్రీశైల దేవస్థానం: శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , గిద్దలూరు శాసనసభ్యులు యం. అశోక్ రెడ్డి
శ్రీశైల దేవస్థానం: ఈ సంవత్సరం ఏప్రియల్ 15వ తేదీన కుంభోత్సవం నిర్వహిస్తారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం…
శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,69,55,455 /-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 16 రోజులలో (17.02.2025 నుండి 04.03.2025 వరకు) సమర్పించారని పేర్కొన్నారు. ఈ…
Srisaila Devasthanam: Nandeeswara Puuja, Bayalu veerabadra swamy puuja, Kumara swamy puuja performed in the temple on 4th March 2025. Archaka swaamulu performed the puuja events.
Srisaila Devasthanam: Sahasra deeparchna seva performed in the temple on 3rd March 2025. Archaka swaamulu performed the puuja.
Srisaila Devasthanam: Vendi rathotsavam performed in the temple on 3rd March 2025. Archaka swaamulu performed the puuja.
శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,01,116 /-లను వంగాల మోహన్ రెడ్డి, నల్గొండ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎం. మల్లికార్జునకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
Srisaila Devasthanam: Pallaki Seva performed in Srisaila Devasthanam on 2nd March 2025. Archaka swaamulu performed the puuja.
శ్రీశైల దేవస్థానం:ఫిబ్రవరి 19న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం కార్యక్రమాలతో ముగింపు. ఉత్సవాల ముగింపు సందర్భంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానం వైదిక కమిటీ, దేవస్థానం అన్నిశాఖల అధికారులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు, పలువురు సిబ్బంది ఈ…
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగింపు. ఈ ఉత్సవాల భాగంగా ఈ రోజు ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలను చేశారు. అశ్వవాహన సేవ: ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఈ సేవలో శ్రీ…
శ్రీశైల దేవస్థానం:మార్చి 27 తేదీ నుంచి 31 తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజులపాటు ఈ మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి శనివారం సన్నాహ కసమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో దేవస్థానం డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి, అర్చకస్వాములు, వేదపండితులు, ఆధ్యాపక, (స్థానాచార్యులు)…
Chief Minister A.Revanth Reddy, along with Minister met with Union Jal Shakti Minister C.R. Patil
New Delhi: Chief Minister A.Revanth Reddy, along with Irrigation Minister Uttam Kumar Reddy and Nalgonda MP Raghuveer Reddy, met with Union Jal Shakti Minister C.R. Patil today in his office…