February 2025

భక్తులకు ఉచిత లడ్డు ప్రసాద వితరణ

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం భక్తులకు ఉచిత లడ్డు ప్రసాద వితరణ ప్రారంభించారు. నాలుగు రోజులపాటు ఈ ఉచిత లడ్డు ప్రసాద వితరణ కొనసాగుతుంది. శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునే ప్రతీ భక్తుడికి లడ్డు ప్రసాదం అందాలనే భావనతో ఈ ఉచిత ప్రసాద…

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్  కోయ ప్రవీణ్ IPS

నంద్యాల:శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ IPS , నంద్యాల జిల్లా ఇంచార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ IPS . శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రత…

భక్తులకు విశేష అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు-మంత్రి  ఆనం

*శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన మార్గదర్శకాలు* * శ్రీశైలం, ఫిబ్రవరి 24: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అందిస్తున్న సేవలు, ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దగ్గరుండి సమీక్షించారు. శివ భక్తుల క్యూలైన్‌లోకి వెళ్లి స్వయంగా…

పుష్ప పల్లకీ సేవ వీక్షణం-భక్తుల్లో ఆనందం

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు సోమవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు . అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి,…

ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలి-శ్రీమతి రాజకుమారి గణియా

సున్నిపెంట/నంద్యాల:-ప్రజా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సున్నిపెంటలోని తాసిల్దార్ కార్యాలయం నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.…

రాష్ట్ర గవర్నర్ కు  ఘనంగా స్వాగతం

శ్రీశైలం – నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సుప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనార్థం సోమవారం సాయంత్రం 5-10 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్నారు, రాష్ట్ర గవర్నర్ కు ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ శాఖ…

శాస్త్రీయ పద్దతిలో రావణ వాహన సేవ

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయిదో రోజు ఆదివారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి,…

శ్రీశైల శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శనివారం సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుమల తిరపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి జె. శ్యామలరావు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు. వస్త్ర సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం…