హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.2,59,68,400/- నగదు రాబడి-ఈ ఓ
శ్రీశైల దేవస్థానం;శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.2,59,68,400/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో ( 09.01.2025 నుండి 30.01.2025 వరకు) సమర్పించారని పేర్కొన్నారు. వివరాలు ఇవి.…
దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు. తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేసిన శ్రేణులు.