January 2025

హుండీల లెక్కింపు ద్వారా  శ్రీశైల దేవస్థానానికి రూ.2,59,68,400/- నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం;శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.2,59,68,400/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో ( 09.01.2025 నుండి 30.01.2025 వరకు) సమర్పించారని పేర్కొన్నారు. వివరాలు ఇవి.…

“గైడ్” ల ఏర్పాటుకు చర్చ

శ్రీశైల దేవస్థానం: చరిత్ర సంస్కృతి, పురావస్తు శాస్త్ర పీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీశైలప్రాంగణం పీఠాధిపతి, బోధన, బోధనేతర సిబ్బంది శ్రీశైలదేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎమ్.శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలసి వారికి విశ్వవిద్యాలయం 2025 సంవత్సర కాలెండర్లను అందించారు. ఈ సందర్భంగా ఈ.ఓ…

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన కార్యనిర్వహణాధికారి దర్శన క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆదేశం శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఈ ఓ ఆదేశించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు జరుగనున్నాయి.11…

శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం: అమావాస్యను పురస్కరించుకుని లోకకల్యాణం కోసం దేవస్థానం బుధవారం సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతీ మంగళవారం, అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను నిర్వహిస్తారు. అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే…

శనగల బసవన్న స్వామివారికి విశేషార్చన

శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం త్రయోదశి సందర్భంగా దేవస్థానం సోమవారం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించింది. ప్రతి మంగళవారం , త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది. ప్రదోషకాలంలో అనగా సాయం…

శ్రీశైల క్షేత్రాన్ని గొప్ప  అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతిపూజ జరిపారు. తరువాత జాతిపిత…

క్యూకాంప్లెక్సులో దర్శనానికి వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం-వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూలైన్లు:ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:* క్యూలైన్ల నిర్వహణలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని ఆదేశం *క్యూలైన్లలో తొక్కిసలాటలు జరగకుండా వుండేందుకు తగు ముందస్తు జాగ్రత్తలు *క్యూకాంప్లెక్సులో దర్శనానికి వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేత, వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూలైన్లు* ఫిబ్రవరి 19…

దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు. తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేసిన శ్రేణులు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు వహించాలి- ఈఓ

శ్రీశైల దేవస్థానం: ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపధ్యంలో శుక్రవారం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు ఆయా ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పాతాళగంగ, దేవస్థానం డార్మిటరీలు, కల్యాణకట్ట, శివదీక్షా శిబిరాలు, పలుచోట్ల…