ఉద్యోగులంతా సమర్థవంతంగా విధులు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి-ఈ ఓ
శ్రీశైల దేవస్థానం: ఉద్యోగులంతా సమర్థవంతంగా విధులు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఈ ఓ ఎం. శ్రీనివాసరావు పిలుపు ఇచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు జరుగనున్నాయి.11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై…
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు- ఏడాది పాలన పై రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్(TUWJ) ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ దేశోద్ధారక భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు- ఏడాది పాలన అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న లోక్ సత్తా ఉద్యమ…