September 2024

శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం:సోమవారం అమావాస్యను పురస్కరించుకుని లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతీ మంగళవారం, అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను నిర్వహిస్తారు. అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే…

భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలి

భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని…

24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం ఆదేశం.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్,…

అన్ని విభాగాలు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి – ఈ ఓ ఆదేశం

శ్రీశైల దేవస్థానం: భారీ వర్షాల కారణంగా క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు , స్థానికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు నిరంతరం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిర్వహణ దేవస్థానం డార్మిటరీలో భక్తులకు ఉచిత వసతి కల్పన పరస్థితులను సమీక్షించిన…

విఘ్నసంహారకునిగానే కాకుండా సర్వాభీష్టాలను తీర్చే దైవంగా కూడా గణపతి ప్రసిద్ధి

శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మ ప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహించిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలు ఆదివారంతో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ ప్రవచనాలు గత నెల 24వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ ప్రవచనాలలో…