September 2024

పౌర్ణమిన శ్రీఅమ్మవారికి లక్ష కుంకుమార్చన

శ్రీశైల దేవస్థానం: పౌర్ణమి సందర్భంగా శ్రీఅమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిపారు. ఈ లక్ష కుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం కూడా కల్పించారు. కాగా ఈ రోజు మొత్తం 22 మంది భక్తులు పరోక్షసేవగా ఈ కుంకుమార్చనను జరిపించుకున్నారు. ఇందులో తెలుగు…

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు విరాళంగా అందించిన సువెన్ లైఫ్ సైన్సెస్

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళంగా అందించిన Suven Life Sciences Ltd. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన సువెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో & చైర్మన్ వెంకట్ జాస్తి

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు విరాళంగా అందించిన సువెన్ లైఫ్ సైన్సెస్

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళంగా అందించిన Suven Life Sciences Ltd. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన సువెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో & చైర్మన్ వెంకట్ జాస్తి

శ్రీశైలంలో ప్రారంభమైన ‘స్వచ్ఛత సేవా’ కార్యక్రమం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైలంలో ప్రారంభమైన ‘స్వచ్ఛత సేవా’ కార్యక్రమం, కార్యక్రమములో భాగంగా అక్టోబరు 2వ తేదీ వరకు విస్తృత పారిశుద్ధ్య చర్యలు, స్థానిక విద్యార్థులకు, సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, క్షేత్ర పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం…

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై ముఖ్యమంత్రి  రేవంత్ సమీక్ష

*మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు జాబితాలో శ్రీశైల దేవస్థానానికి స్థానం

శ్రీశైలదేవస్థానం:లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు జాబితాలో శ్రీశైల దేవస్థానానికి స్థానం దక్కింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డా. ఉల్లాజి ఇలియాజర్ సంబంధిత ధృవీకరణ పత్రాన్ని దేవస్థానానికి అందజేశారు. ఈ…

శ్రీశైలం దేవస్థానం తరుపున కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామికి పట్టువస్త్రాల సమర్పణ

శ్రీశైల దేవస్థానం:కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున గురువారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు 27వ తేదీతో ముగియనున్నాయి. ఈ మేరకు శ్రీశైలదేవస్థానం దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.…

తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం-ముఖ్యమంత్రి రేవంత్

ప్రజా భవన్‌లో 16 వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యుల తో జరిగిన సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి…

శ్రీ కృష్ణ సంగీత , నృత్య పాఠశాల, వరంగల్ సమర్పిత సంప్రదాయ నృత్యప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం శ్రీ కృష్ణ సంగీత , నృత్య పాఠశాల, వరంగల్ వారు సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య…

విభూతిధారణ సంప్రదాయాన్ని శ్రీశైల దేవస్థానం పున:ప్రారంభించింది

శ్రీశైల దేవస్థానం:ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు విభూతిధారణ చేయించే సంప్రదాయాన్ని దేవస్థానం సోమవారం పున:ప్రారంభించింది.దర్శనం క్యూకాంప్లెక్సు దగ్గర ఈ విభూతిధారణను దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ఈ రోజు ఉదయం పున: ప్రారంభించారు. గతంలో అమలులో ఉన్న ఈ కార్యక్రమం కోవిడ్ సమయములో…