August 2024

శ్రావణమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు

శ్రీశైల దేవస్థానం:శివనామస్మరణ అత్యంత విశిష్టమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోక కల్యాణం కోసం ప్రతీ సంవత్సరం శ్రావణ , కార్తిక మాసాలలో దేవస్థానం శివచతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తోంది. అంటే నెల పూర్తిగా రేయింబవళ్లు నిరంతరంగా ఈ భజన సాగుతుంది. ఈ…

అవసరమైన అన్ని ఏర్పాట్లతో శ్రావణ మాసోత్సవాల నిర్వహణ – ఈ ఓ డి. పెద్దిరాజు

శ్రీశైల దేవస్థానం: * ఆగస్టు5్‌ నుంచి శ్రావణ మాసోత్సవాలు * శ్రావణ మాసోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు * భక్తులకు వసతి, దర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ * ఆగస్టు 15…

హుండీల లెక్కింపు ద్వారా  శ్రీశైల  దేవస్థానానికి రూ. 3,31,70,665/-లు నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,31,70,665/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 29 రోజులలో ( 04.07.2024 నుండి 01.08.2024 వరకు) సమర్పించారని…

కళారాధన సంగీత , నృత్య అకాడమీ, విశాఖపట్నం సమర్పించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం కళారాధన సంగీత , నృత్య అకాడమీ, విశాఖపట్నం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి…

శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా

శ్రీశైల దేవస్థానం: గురువారం శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా. ఆలయ మర్యాదలతో ఈ ఓ సత్కరించారు.

రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రం, ధవళేశ్వరం, రాజమహేంద్రవరం సమర్పించిన   సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం రాధాకృష్ణ సంగీత నృత్యకళా క్షేత్రం , ధవళేశ్వరం, రాజమహేంద్రవరం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం…

శ్రీశైలం దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందేలా కృషి-చంద్రబాబు నాయుడు

శ్రీశైలం/నంద్యాల, ఆగస్టు 01:-మన నీరు మన సంపద, దానిని కాపాడుకోవడం అందరి బాధ్యతని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.గురువారం శ్రీశైలంలో పర్యటించిన ముఖ్యమంత్రి సుండిపెంట గ్రామంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

శ్రీశైలం దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందేలా కృషి-చంద్రబాబు నాయుడు

శ్రీశైలం/నంద్యాల, ఆగస్టు 01:-మన నీరు మన సంపద, దానిని కాపాడుకోవడం అందరి బాధ్యతని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.గురువారం శ్రీశైలంలో పర్యటించిన ముఖ్యమంత్రి సుండిపెంట గ్రామంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

శ్రీశైలంలో లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ

ఎన్ఠీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పధకం క్రింద శ్రీశైలంలో లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.