August 2024

హుండీల లెక్కింపు ద్వారా  శ్రీశైల  దేవస్థానానికి రూ. 3,22, 53, 862/-లు నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,22, 53, 862/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 20 రోజులలో ( 02.08.2024 నుండి 22.08.2024 వరకు) సమర్పించారన్నారు.…

డా. బులుసు అపర్ణ అవధాన కవితా నీరాజనంలో విరిసిన సాహితీ సౌరభాలు

శ్రీశైల దేవస్థానం:శ్రావణ మాసోత్సవాల సందర్భంగా దేవస్థానం ఏర్పాటు చేసిన డా.బులుసు అపర్ణ , భీమడోలు, పశ్చిమగోదావరి జిల్లా వారి ద్విశతావధానం కార్యక్రమం ఆదివారం తో ముగిసింది. “అవధాన కవితా నీరాజనం” పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఈ నెల 14న…

శాశ్వత అన్నప్రసాద పథకానికి సంపంగి మాధురి, హైదరాబాద్  విరాళం

శ్రీశైల దేవస్థానం: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,00,116/-లను సంపంగి మాధురి, హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు డి. స్వర్ణలతలకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

జాతీయ జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి. 15th Aug.2024.

సిబ్బంది అంతా శ్రీశైల క్షేత్రాభివృద్ధిలో తమవంతు పాత్రను పోషించాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా…

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ-విజయవంతమైన సీఎం విదేశీ పర్యటన

36 వేల కోట్ల రికార్డు అమెరికాలో రూ.31502 కోట్లు దక్షిణ కొరియాలో రూ.4500 కోట్లు తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు విజయవంతమైన సీఎం విదేశీ పర్యటన ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం…