హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,22, 53, 862/-లు నగదు రాబడి-ఈ ఓ
శ్రీశైల దేవస్థానం: హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,22, 53, 862/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 20 రోజులలో ( 02.08.2024 నుండి 22.08.2024 వరకు) సమర్పించారన్నారు.…
జాతీయ జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి. 15th Aug.2024.