June 2024

శాశ్వత అన్నప్రసాద పథకానికి సి.పి. పాండ్య , రాజ్‌కోట్, గుజరాత్  విరాళం

శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,21,000/-లను సి.పి. పాండ్య , రాజ్‌కోట్, గుజరాత్ అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు.

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 4,04,21,906/-లు నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 4,04,21,906/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో (09.05.2024 నుండి 05.06.2024 వరకు) సమర్పించారని తెలిపారు. ఈ హుండీలో 332…

వరద నీరు సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: కమిషనర్ రోనాల్డ్ రోస్

హైదరాబాద్, జూన్ 05: సోమాజిగూడ, ఖైరతాబాద్ ప్రాంతంలో వరద నీరు సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ ఈఎ సి జియా ఉద్దీన్ తో కలిసి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్…

మోదీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారు-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ హైలైట్స్* పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారు. వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల…

కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నా

అమరావతి :- సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- జనసేన-బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునకు ప్రజలు అనూహ్య మద్దతిచ్చారన్నారు. కూటమి నేతలు,…

సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన, సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామానికి చెందిన సాయికిరణ్ ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.