January 2024

అన్నప్రసాద వితరణ పథకానికి విరాళాలు

Srisaila Devasthanam: *అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116/-లను సోమ మురళీధర రెడ్డి, హైద్రాబాద్ అందించారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు జి. స్వాములుకు అందించారు. *అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116/-లను ఎం. రవికుమార్, గుంటూరు అందించారు. ఈ…

ఆకాశమంత ఎత్తున అంబేద్కరుడు-వైయస్‌.జగన్‌

విజయవాడ:విజయవాడ నగరం నడిబొడ్డున – దేశానికే తలమానికంగా సామాజిక న్యాయ మహాశిల్పం. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమ సమాజ స్ఫూర్తి, రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌లో…

మూసీ పునరుజ్జీవానికి  ప్లాన్-లండన్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు

మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటించారు. లండన్ లోని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును,…

రూ.40,232 కోట్ల పెట్టబడులు, 200 సంస్థలతో సంప్రదింపులు,విజయవంతంగా ముగిసిన దావోస్ పర్యటన

ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్,…

అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం:అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116/-లను బి. శివనాగమ్మ, కర్నూలు అందించారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు జి.స్వాములకు అందించారు.

అశ్వవాహనసేవ – ఆలయ ప్రాకారోత్సవం

శ్రీశైల దేవస్థానం:సంక్రాంతి బ్రహ్మోత్సవాల ముగింపు- మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ నుండి నిర్వహిస్తున్న సంక్రాంతిబ్రహ్మోత్సవాలు గురువారం ముగిసాయి. ముగింపులో భాగంగా ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. అశ్వవాహనసేవ: వాహనసేవలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామి…