పుప్పాల గూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ తిరుమొడిశై ఆళ్వార్ల తిరు నక్షత్రమహోత్సవం
హైదరాబాద్: మణికొండ , పుప్పాల గూడాలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మొట్టమొదటసారిగా ఆదివారం శ్రీ తిరుమొడిశై ఆళ్వార్ల తిరు నక్షత్రమహోత్సవమ్ జరిగింది. ఆళ్వార్ ఆచార్య సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంప్రదాయ కార్యక్రమం నిర్వహించారు. సమితి కార్యవర్గం వారు,…
3380 చదరపు గజాల ఢిపెన్స్ భూమి ఇచ్చేందుకు ఒప్పందం
మెహదీపట్నంలో స్కై వాక్ రక్షణ శాఖ భూములు అప్పగించిన కేంద్రం హైదరాబాద్ సిటీ మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే…