2023

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సమావేశం

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి,…

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత – రేవంత్ రెడ్డి

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డా.బి.ఆర్.అంబెడ్కర్ తెలంగాణ సచివాలయానికి వచ్చే ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి మంత్రుల ఛాంబర్స్ లో నిర్దిష్టమైన సమయం, ప్రత్యేక అనుమతులు కల్పించేందుకు అధ్యయనం చేయాల్సిందిగా…

పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలి- సి.ఎం.

పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై శుక్రవారం డా.బీ.ఆర్ . అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర…

సిఎం కాన్వాయ్ తో ప్రజలకు ఇబ్బంది రానివ్వొద్దు  –  రేవంత్ రెడ్డి ఆదేశం

సిఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగ రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. సిఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తానూ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్…

మాజీ డీఎస్పీ నళినికి  అదే ఉద్యోగం అవకాశం – సిఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఎమిటని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అడిగారు. నళినికి ఉద్యొగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీ.ఎస్, డీజీపీలను…

జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 14 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం…

శ్రీమతి డి. లక్ష్మీ మహేష్, కర్నూలు  శివపార్వతుల కల్యాణం హరికథ గానం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం శ్రీమతి డి. లక్ష్మీ మహేష్, కర్నూలు శివపార్వతుల కల్యాణం హరికథ గానం చేసారు. ఈ కార్యక్రమం లో కీబోర్డు సహకారాన్ని పి. ధనుంజయ్, మృదంగ సహకారాన్ని పి. ప్రసాద్ అందించారు.

ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం-మంత్రి పొంగులేటి

హైదరాబాద్, డిసెంబర్ 12 :మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం గృహా నిర్మాణ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణశాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు , Special Secretary & గృహ నిర్మాణ సంస్థ ఎండి శ్రీమతి Viziendira…