2023

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఎట్ హోం కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు తదితరులు హాజరయ్యారు.

ప్రాకార శిల్పాల డిజిలైజేషన్ పనులు ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల ఆలయ శిల్పప్రాకారం భారతీయ శిల్పంలోనే ప్రత్యేకతను కలిగివుంది. ఆలయం చుట్టూ కోటగోడ మాదిరిగా భాసిల్లే ఈ ప్రాకారంపై పలు శిల్పాలను మలిచారు. ఇటువంటి శిల్ప ప్రాకారాన్ని కేవలం హంపీలోని హజారాస్వామివారి ఆలయంలో మాత్రమే చూడగలమని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ…

పనులు సకాలంలో, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలి-రెడ్డివారి చక్రపాణిరెడ్డి

శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి గురువారం దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.కార్యాలయ భవనం లోని సమావేశం మందిరంలో జరిగిన సమీక్షలో ముందుగా కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలి…

కరోనా కొత్త వెరియంట్ JN – 1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంసుఖ్ మండవీయ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ . దేశంలో విస్తరిస్తున్న కరోనా కొత్త వెరియంట్ JN – 1 మహమ్మారి…

అన్నప్రసాద వితరణ పథకానికి నార్ని సత్యనారాయణ విరాళం

శ్రీశైల దేవస్థానం: అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం; రూ. 1,00,008/-లను నార్ని సత్యనారాయణ, పశ్చిమగోదావరి జిల్లా విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని అన్నప్రసాద వితరణ పర్యవేక్షకులు సి. మధుసూదన్‌రెడ్డికి అందించారు.

శ్రీశైల దేవస్థానంలో సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం

శ్రీశైల దేవస్థానం:మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం నిర్వహించారు.ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి (కుమారస్వామివారికి) విశేష అభిషేకం, విశేష అర్చనలు తదితర కార్యక్రమాలు జరిపారు. శ్రీ సుబ్రహ్మణ్యహోమం కూడా జరిపారు. లోకకల్యాణం కోసం ప్రతి మంగళవారం, షష్ఠి…

ఆర్థిక వ్యవస్థను అతికొద్ది రోజుల్లో గాడిలోకి తెస్తాం-మంత్రి  పొంగులేటి

ఖమ్మం, డిసెంబర్ 18: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పాలేరు నియోజకవర్గ…

ముఖ్యమంత్రి  ఎ.రేవంత్ రెడ్డికి  జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనాలు

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనాలు అందాయి. ఆలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం సీ ఎం ను కలిసి జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్…

 బాధ్యతలు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ

రాష్ట్ర అటవీ, పర్యావరణ , దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410,11,12) కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, అటవీ,…