అన్నప్రసాద వితరణకు విరాళం
శ్రీశైల దేవస్థానం; అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 1,00,116/-లను జస్వంత్కుమార్, కర్నూలు విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, పర్యవేక్షకులు సి. మధుసూదన్రెడ్డికి అందించారు.
Multilingual News Portal
శ్రీశైల దేవస్థానం; అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 1,00,116/-లను జస్వంత్కుమార్, కర్నూలు విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, పర్యవేక్షకులు సి. మధుసూదన్రెడ్డికి అందించారు.
Hyderabad, oct 5,2023: In a significant event held at Raj Bhavan, the Governor of Telangana and Lt. Governor of Puducherry, Dr. (Smt.) Tamilisai Soundararajan, participated in the Conference of District…
శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం 9 రోజులపాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ చే ‘శ్రీశైల మహిమా విశేషాలు’ అనే అంశంపై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం ప్రారంభమైన ఈ ప్రవచనాలు ఈ నెల9వ తేదీతో ముగియనున్నాయి. ఆలయ దక్షిణమాడవీధిలోని…
సమాచార శాఖ లో 88 పోస్టుల భర్తీకి ఆదేశాలు
మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం జి.ఓ.నెం.1384 విడుదల. హైదరాబాద్, అక్టోబర్ 05 :: సమాచార పౌర సంబంధాల శాఖలో భారీ ఎత్తున పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రి డాక్టర్ పట్నం మహేందర్…