December 2022

భ్రమరాంబికా వాణిజ్య సముదాయం ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:లలితాంబికా దుకాణాల సముదాయంలో నూతనంగా నిర్మించిన 36 గదుల వాణిజ్య సముదాయ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది.భ్రమరాంబికా వాణిజ్య సముదాయం పేర ఈ దుకాణాలు నిర్మించారు.ఈ ఉదయం గం.8.44 ని.లకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్.…

మొద‌టి ఘాట్ రోడ్డులో ఘ‌నంగా అక్కదేవతల పూజ

తిరుమల, 2022, డిసెంబరు 02: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ని అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు శుక్రవారం పూజ ఘ‌నంగా జ‌రిగింది. టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో ఉదయం జరిగిన ఈ పూజ కార్యక్రమంలో టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ…

శ్రీస్వామిఅమ్మవార్లకు  ఊయలసేవ

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం శుక్రవారం సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించింది.ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఊయలసేవ నిర్వహిస్తున్నారు. ఈ రోజు లక్షకుంకుమార్చన తరువాత ఊయలసేవను జరిపారు. ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపారు.…

జి. శైలజ, శ్రీశారదాదేవి సంగీత నృత్య అకాడమి, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం జి. శైలజ, శ్రీశారదాదేవి సంగీత నృత్య అకాడమి, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం…

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బిసి మహిళా వ్యవసాయ గురుకుల కళాశాలలో  గెస్ట్ ఫ్యాకల్టీ అవకాశం

– ఆన్ లైన్ ద్వారా ఈ నెల 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి: *కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా గురుకుల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడానికి…

శ్రీశైల క్షేత్ర పరిధి  సరిహద్దులు గుర్తించేందుకు  సర్వేపై నిర్ణయాలు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల సరిహద్దులు గుర్తించేందుకు చేపట్టిన సర్వే, శ్రీలలితాంబికా దుకాణాల సముదాయం లో దుకాణాల కేటాయింపు విషయాలపై గురువారం సమీక్షా సమావేశం జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షుల చాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులురెడ్డివారి చక్రపాణిరెడ్డి,…

పాడి పరిశ్రమ రంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి-మంత్రి తలసాని

హైదరాబాద్: రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం, ఇటీవల నూతనంగా…

డిసెంబరు  చివరిలోగా ఫినిషింగ్ పనులు పూర్తి చేయాలి

శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తలమండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంతా నాయక్, డా. సి. కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు పాల్గొన్నారు.పరిశీలనలో ముందుగా…

రెండో దశ మెట్రో రైలుప్రాజెక్టు పనులకు 9న కేసీఆర్ శంకుస్థాపన-మంత్రుల పర్యటన,సమీక్ష

రంగారెడ్డిజిల్లా: గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.…