సమన్వయంతో పనిచేసి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలి -ఈ ఓ
శ్రీశైల దేవస్థానం: భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదిముర్ము ఈ నెల 26వ తేదిన శ్రీశైలక్షేత్రాన్ని సందర్శిస్తున్న సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ఆ ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
* బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరైన సీఎం కేసీఆర్ * క్రీస్తు బోధనలు ప్రపంచశాంతికి బాటలు.. * తూ చా తప్పకుండా పాటిస్తే ఈ ప్రపంచంలో యుద్ధాలే జరగవు… * మనలను మనము ఎంతగా ప్రేమించుకుంటామో…