December 2022

సమన్వయంతో పనిచేసి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలి -ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదిముర్ము ఈ నెల 26వ తేదిన శ్రీశైలక్షేత్రాన్ని సందర్శిస్తున్న సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ఆ ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు…

దుప్పట్లను పంపిణీ చేసిన ధర్మకర్తల మండలి సభ్యులు

శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంత్ నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.ఇందులో భాగంగా గురుకుల పాఠశాల, గంగాసదనం ప్రక్కగల గిరిజన ఆశ్రమ పాఠశాల,…

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టమస్‌ వేడుకలు

* బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరైన సీఎం కేసీఆర్‌ * క్రీస్తు బోధనలు ప్రపంచశాంతికి బాటలు.. * తూ చా తప్పకుండా పాటిస్తే ఈ ప్రపంచంలో యుద్ధాలే జరగవు… * మనలను మనము ఎంతగా ప్రేమించుకుంటామో…

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనను విజయవంతం చేయండి-కలెక్టర్ డా. మనజీర్

శ్రీశైలం/నంద్యాల, డిసెంబర్ 21:-ఈ నెల 26న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన కార్యక్రమాన్ని, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. బుధవారం శ్రీశైలం దేవస్థానంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో రాష్ట్రపతి…

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,85,45,858/- నగదు రాబడి:ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:మంగళవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,85,45,858/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 26 రోజులలో (24.11.2022 నుండి 19.12.2022 వరకు) సమర్పించారని ఈ ఓ…

26న రాష్ట్రపతి శ్రీశైలం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించిన ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:భారత రాష్ట్రపతి ఈ నెల 26న శ్రీశైలం రానున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులు రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సంబంధిత దేవస్థాన అధికారులు, పర్యాటక సంస్థ అధికారులతో కలసి మంగళవారం…

కేసీఆర్ తో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ స‌మావేశం

*ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు‌తో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ మంగ‌ళ‌వారం స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు మాన్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.* పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌…

వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి

హైదరాబాద్ లో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ పి. వెంకట్రామ రెడ్డి (రిటైర్డ్ ఐ.ఏ.ఎస్) కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు .