August 2022

మీడియా అకాడమీ భవనాన్ని త్వరగా పూర్తిచేస్తే కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం- అల్లం నారాయణ

హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న మీడియా అకాడమీ భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని, వచ్చే దసరా పండుగ లోపు ఆర్ అండ్ బి అధికారులు పనులన్నీ పూర్తిచేస్తే ముఖ్యమంత్రి చేతులమీదుగా భవన ప్రారంభ కార్యక్రమం చేస్తామని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. 2015లో…

 శ్రీశైల దేవస్థానం ఈఓ లవన్న కు ప్రశంస

శ్రీశైల దేవస్థానం: విధుల్లో ఉత్తమ సేవలందంచిన పలువురు అధికారులకు , ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బహూకరించారు. జిల్లా కేంద్రమైన నంద్యాలలో జరిగిన వేడుకలలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి ,జిల్లా ఇంచార్జి మంత్రి అంజాద్ బాష…

దేశాభిమానంతో, ధర్మాభిమానంతో జీవనం సాగించాలి-శ్రీశైల జగద్గురు పీఠాధిపతి

శ్రీశైల దేవస్థానం:ఆజాది కా అమృత్ మహోత్సలో భాగంగా ఆదివారం శ్రీశైల మహాక్షేత్రం లో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి వారి ఆధ్వర్యములో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న తదితరులు పాల్గొన్నారు.ఈ…

శ్రీమతి ఓ. రంగమణి బృందం, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా(నిత్య కళారాధన కార్యక్రమం) శనివారం శ్రీమతి ఓ. రంగమణి బృందం, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద 6 గంటల నుండి ఈ సంప్రదాయ నృత్యం కార్యక్రమం జరిగింది.…

ప్రగతి భవన్ లో రక్షా బంధన్ వేడుకలు

*రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు , అక్కలు, లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టారు. సీఎం కేసిఆర్ మనుమడు మనుమరాలు రక్షా బంధన్లో పాల్గొన్నారు. అన్న హిమాన్షు కు చెల్లి అలేఖ్య రాఖీ కట్టింది. అంతకు…

22 న ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

హైదరాబాద్, ఆగస్టు 11 :: భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఈ నెల 22 వ తేదీన హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో అత్యంత ఘనంగా నిర్వహించాలని డా. కేశవరావు అధ్యక్షతన జరిగిన భారత స్వతంత్ర వజ్రోత్సవాల కమిటీ నిర్ణయించింది. గురువారం…

బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో ఫ్రీడం రన్

Hyderabad,Aug.11,2022:స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నిర్వహించిన 5K ఫ్రీడం రన్ లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, స్వతంత్ర భారత…

సాంప్రదాయబద్ధంగా శ్రీశైల గిరి ప్రదక్షిణ

శ్రీశైలదేవస్థానం:శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం దేవస్థానం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. శ్రీస్వామి అమ్మవార్ల మహామంళహారతుల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు జరిగాయి. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ…

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,68,22,723/– నగదు రాబడి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,68,22,723/– నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 35 రోజులలో (06.07.2022 నుండి 11.08.2022 వరకు) సమర్పించారన్నారు.ఈ నగదుతో పాటు…