నాణ్యతగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలి- ధర్మకర్తల మండలి
శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తలమండలి సభ్యులు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం ధర్మకర్తలమండలి సభ్యులు మేరాజోత్ హనుమంతనాయక్, శ్రీమతి బి. పద్మజ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు పలు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. వీరు శ్రీలలితాంబికా వాణిజ్య సముదాయం వద్ద నిర్మిస్తున్న…
నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలి
హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం సాయంత్రం పరిశీలించారు. *నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆర్ అండ్ బి మంత్రి…