August 2022

నాణ్యతగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలి- ధర్మకర్తల మండలి

శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తలమండలి సభ్యులు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం ధర్మకర్తలమండలి సభ్యులు మేరాజోత్ హనుమంతనాయక్, శ్రీమతి బి. పద్మజ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు పలు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. వీరు శ్రీలలితాంబికా వాణిజ్య సముదాయం వద్ద నిర్మిస్తున్న…

నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలి

హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం సాయంత్రం పరిశీలించారు. *నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆర్ అండ్ బి మంత్రి…

విచ్ఛిన్నకర, ప్రతీప శక్తులు, నీచులు, దుర్మార్గులు ఉంటరు. జాగ్రత్తగా ఉండాలె-కేసీఆర్

మేడ్చల్: విచ్ఛిన్నకర, ప్రతీప శక్తులు, నీచులు, దుర్మార్గులు ఉంటరు. జాగ్రత్తగా ఉండాలె అని కేసీఆర్ అన్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం మధ్యాహ్నం 2 గంటల…

భక్తులకు  సౌకర్యాల కల్పనలో అన్ని సత్రాల వారు సహాయ సహకారాలు అందించాలి

శ్రీశైల దేవస్థానం: స్థానిక సత్రాల వారితో దేవస్థానం బుధవారం సమావేశాన్ని నిర్వహించింది.ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరుపాక్షయ్యస్వామి, మేరాజోత్ హనుమంత నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి…

26వ తేదీ నుంచి ప్లాస్టిక్ కవర్ల వినియోగం పై నిషేధం-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలక్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని ఈ ఓ తెలిపారు.శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటళ్ళ నిర్వాహకులు మొదలైనవారంతా ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి…

సచివాలయం లో సామూహిక జాతీయ గీతాలాపన

హైదరాబాద్: బీ.ఆర్.కే.ఆర్ భవన్ లో సామూహిక జాతీయ గీతాలాపన శ్రద్ధగా జరిగింది. కార్యక్రమంలో స్పెషల్ సి.ఎస్ లు రాణి కుముదిని, సునీల్ శర్మ, ముఖ్య కార్యదర్శి రవి గుప్త, అడిషనల్ సెక్రటరీ చంపాలాల్, సచివాలయ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.